Monday, 6 July 2015

ఎనిమిది సోమేశ్వరాలయములు

పవిత్ర గోదావరి నది పుష్కరాల సందర్భముగా చాలా దూర తీరాలనుండి భక్తులు రాజమండ్రి నగరానికి  పుణ్య నదీ స్నానాలకి, పితృతర్పణలు ఇవ్వడానికి తరలి వస్తారు. వారికి తూర్పు గోదావరి జిల్లా లో ఉన్న కొన్ని పుణ్య తీర్థాలని దేవాలయాలని పరిచయం చెయ్యడానికి ఈ టపా. రోజుకొక ప్రదేశము గురించి పవిత్ర గోదావరి నది పుష్కరాల సందర్భముగా వ్రాస్తున్న టపాలో  రోజు టపాగా
ద్రాక్షారామమునకు ఎనిమిది దిక్కులా ఎనిమిది సోమేశ్వర ఆలయములు ఉన్నాయి. వరుస క్రమములో వాటిని ఈ క్రింద చూపించడము జరిగింది. అవి కూడా దర్శనీయములే.
తూర్పు..          కోలంక
ఆగ్నేయము      దంగేరు
దక్షిణము..         కోటిపల్లి
నైఋతి……       కోరుమిల్లి
పడమర..          కుండలేశ్వరం
వాయువ్యము..  వెల్ల
ఉత్తరము..         చొల్లంగి.

ఈశాన్యము..      పలివెల (కొప్పులింగేశ్వరుడు)

No comments:

Post a Comment